అయితే ఈ ఫైట్ లో భాగంగా మాహిష్మతి కోటను విస్తరించనున్నట్టు సమాచారం. మొదటి భాగంలో చూసిన సెట్ లే కాకుండా రెండో భాగానికి సంబంధించి మరికొన్ని కొత్త సెట్స్ మాహిష్మతి రాజ్యంలో నిర్మిస్తున్నారు.
ఇందులో భాగంగా ఒక భారీ సెట్ కోసం దాదాపు 500మంది కార్మికులు రోజూ కష్టపడుతున్నట్టు సమాచారం. బాహుబలిలో ఇండియా లెవెల్లో ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్న జక్కన్న రెండో భాగంతో ఏకంగా ప్రపంచ స్థాయిలో ఖ్యాతి కీర్తి కోరుకుంటున్నట్టు తెలుస్తుంది.
